Karnataka Assembly Election:కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీకి, కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయింది. మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా కొత్తగా 42,48,028 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.