Team India: భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ సూపర్ ఓవర్కు చేరుకుంది. తొలిసారిగా టీమ్ ఇండియా ఒక మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్ను ఓడించడంతో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసింది. ఇంతకీ ఆ రికార్టు ఏంటో మీకు తెలుసా?
మరికొద్దిగంటల్లో 2023 కాలగర్భంలో కలిసిపోతుంది. సరికొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో 2024కు ప్రపంచం స్వాగతం పలకనుంది. ఇక భారత్లో ఒక మతంగా క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్ కూడా కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని దాని అభిమానులు కోరుకుంటున్నారు.
ICC fined Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అత్యంత ఘోరమైన ఓటమితో ఉన్న భారత జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో రెండు పాయింట్లను కట్ చేసింది.
IPL 2024 Mumbai Indians Full Squad List: రాబోయే 2024 సీజన్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లేవరు? ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు ఇలా..
India vs South Africa: డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ టెస్టు జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా కొనసాగనున్నారు.
India tour of South Africa, 2023-24: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.
India Vs Afghanistan T20 Series: ఆఫ్ఘనిస్తాన్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ లో ఆడనుంది.
ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో టీమిండియా ఓటమిని తట్టుకోలేేక తెలుగు టెకీ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఈ రోజు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలువాలనే అభినందనలను ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. ‘కమ్ ఆన్ టీం ఇండియా’ అని బీజేపీ పోస్టు చేయగా..అదే ట్వీట్ను కాంగ్రెస్ రీపోస్టు చేస్తూ ‘ఇండియా గెలుస్తుంది’ అంటూ కామెంట్ చేసింది.
గత ప్రపంచ కప్ సెమీస్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. 7 వికెట్లు తీసిన మహ్మద్ షమీ..