ప్రస్తుతం దాదాపు అన్ని ఇళ్లలో టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి విద్యుత్ ఉపకరణాలు ఉంటున్నాయి. వీటిని వాడకం వల్ల కరెంటు బిల్లు కూడా మోత మోగుతుంది. వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్లు చాలా వరకు తగ్గుతుంది.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి పనికి మెషిన్లు వచ్చేస్తున్నాయి. ఫ్రిడ్జి, వాషింగ్ మెషిన్, టీవీ ఇలా ఇంట్లో బోలెడు వస్తువులు ఉంటున్నాయి. దీంతో కరెంట్ బిల్లు కూడా బాగా పెరిగిపోతోంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Power Tariff Hike in Hyderabad : తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణాన్ని బట్టి బిల్లు వసూలుకు టిజిఎస్పిడిసిఎల్ సిద్దమయ్యిందట...దీంతో బిల్లులు ఏ స్థాయిలో పెరగనున్నాయో తెలుసా?
అమరావతి: వరుస ఆందోళనలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టిడిపి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో కల్తీ మద్యంపై ఆందోళనలు చేపట్టిన టిడిపి తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన బాట పట్టింది. ఈ క్రమంలో సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల బారం మోపడాన్ని నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసన చేపట్టారు. పూర్వకాలంలో వెలుతురు కోసం ఉపయోగించే లాంతర్లను పట్టుకుని మంగళగిరిలోని టిడిపి కార్యాలయానికి చేరకున్నారు. అంధకార ప్రదేశ్, బాదుడే... బాదుడు అని రాసిన స్టిక్కర్లను అతికించిన లాంతరను పట్టుకుని లోకేష్ నిరసన చేపట్టారు.
UP electricity rates reduced: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోరు బావులు వినియోగించే రైతులకు ఉపశమనం కలిగించేలా.. విద్యుత్ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రేట్లను 50 శాతం తగ్గించింది.