తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురంలో గ్రాసిమ్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా రూ. 2700 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. అంతేకాదు 2500 మందికి ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.
ఆంధ్ర ప్రదేేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది.