Students romance in bus: స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకుంటేనే దానికి అర్థం ఉంటుంది. పక్కవారికి ఇబ్బంది కలిగించేలా ఉంటే దానిని సమాజం అంగీకరించదు. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఒడిశాలోని ఓ ఆలయంలో విరాట్ కోహ్లీలా ఉన్న పూజారి ప్రసాదం ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో ఉండాల్సిన కోహ్లీ ఆలయంలో ఏం చేస్తున్నాడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే అసలు సమజం ఏటు పోతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పనిమనిషికి పెళ్లి కుదిరి వెళ్లి పోతుండడంతో ఓ ఇంటి యజమానురాలు కన్నీటి వీడ్కోలు చెప్పిన సంఘటన హృదయాన్ని తాకుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ముగ్గురు యువకులను నడి రోడ్డుపై కూర్చొబెట్టి లాఠీలతో బడితే పూజ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దేశానికి అధ్యక్షుడైతే ఏంటి… ఆ భార్యకు మాత్రం సాధారణ భర్తే. అందుకే అందరు ఆడవారిలా తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఇలా ఓ దేశాధ్యక్షుడైన భర్తను భార్య కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైన్యం ధైర్యసాహసాలకు నివాళిగా బీజేపీ కొత్త దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. మనోజ్ తివారీ రాసి, పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి పరిచయం అవసరం లేని పేరు సజ్జనార్. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో నియత్యం యాక్టివ్గా ఉంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే సజ్జనార్ తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.