పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో దేశప్రజలను అలర్ట్ చేసేందుకు దేశంలోని వివిధ నగరాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
ఈ కాలంలో ఫోన్ చూడని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. వారికి ఫోన్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ప్రాజెక్ట్ వర్క్ ఉందని, ఆన్ లైన్ క్లాసెస్ వినాలని పిల్లలు ఫోన్ తీసుకుంటారు. కాని వారు BAD VIDEOS చూస్తుంటే..? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గణపతి నిమజ్జన ఊరేగింపులో హైదరాబాద్ పోలీసులు భక్తులతోపాటు స్టెప్పులు వేశారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తూనే వారు ఉల్లాసంగా ఈ ఊరేగింపులో పాలుపంచుకోవడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళ కడుపులోనే శిశువు మృతి చెందింది. దీంతో బంధువుల ఆందోళనకు దిగారు.