ముఖేష్ అంబానీకి చెందిన జియోసినిమా ఇటీవలే IPL 2023 ప్రసార హక్కుల కోసం రూ. 23,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయగా,అందుకు తగిన ఫలితం దక్కుతోంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ JioCinemaలో రికార్డు వ్యూస్ సాధించగా, వారాంతంలో ఏకంగా 147 కోట్ల వ్యూస్ సాధించింది.