Singapore: సింగపూర్లో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడని భారతీయ సంతతి యువకుడికి భారీ జరిమానా విధించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి.. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నడని భారత సంతితికి చెందిన కోట్రా వెంకట సాయి రోహన్కృష్ణ అనే యువకుడికి 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది సింగపూర్ కోర్టు.