అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం సంతోషించింది. వందల ఏళ్ల నాటి కల సాకారామైంది. దీంతో ఆ బాల రామయ్య దర్శనం కోసం ఎంతోమంది హిందువులు దేశ విదేశాల నుంచి అయోధ్యకు తరలివస్తున్నారు. కానీ పాకిస్తాన్లో నివసించే హిందువులకు అయోధ్య రావడం కష్టంతో కూడుకున్న పని. భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల ఈ అవకాశం లభించడం అసాధ్యంగా మారింది. అయితే పాకిస్థాన్లో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..