గతేడాది మొత్తం ‘పుష్పరాజ్’ మేనియా నడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీక్వెల్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ అందింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది.
రిలీజ్ కు ముందే Pushpa 2 The Rule బిజినెస్ షాకింగ్ గురిచేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న సీక్వెల్ రూ.900 కోట్లకు పైగా బిజినెస్ చేయనుందని అంటున్నారు. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ నుంచి రేపు బిగ్ అప్డేట్ రానుంది. ఈ సందర్భంగా మూవీ సెట్స్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను ఫ్యాన్స్ కోసం రివీల్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈచిత్ర రిలీజ్ పై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
రష్యాలో పుష్ప ప్రమోషన్ల కోసమే ఆ టీమ్ ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది నిజంగా చాలా ఎక్కువే.
‘పుష్ప 2’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని నటీనటుల ఎంపిక ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి జపాన్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి,విజయం సాధించింది. దాంతో ఈ హీరోల తదుపరి సినిమాలకు అక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వటం జరుగుతోంది.
పుష్ప: ది రూల్’(Pushpa The Rule)ని మేకర్స్ ప్రకటించిన దగ్గరి నుంచి అల్లు అర్జున్ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టు ఈసారి మరిన్ని హంగులతో రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
పుష్పరాజ్ గా కనిపించిన బన్నీ సరసన….రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ సమంత…ఓ స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇప్పటికీ ఈ సాంగ్ యూ ట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ఐటెమ్ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది.
‘పుష్ఫ 2’ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి తాజాగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.