భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్”లో సూసైడ్ డ్రోన్లు (Loitering Munitions) కీలకంగా పనిచేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)తో పాటు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఈ ప్రతీకార దాడుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ డ్రోన్లు వాడడం జరిగింది.