కులం పేరుతో దూషించారని వైసీపీ కి చెందిన సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా ఇది చోటు చేసుకుంది.