కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలను పట్టించుకోని ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అధికారం ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభత్వ పాలసీల వల్లే హైదరాబాద్కు మంచి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.