ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెడుతున్నాయి. KTM కూడా ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ మార్చిలో పలు ప్రముఖ కంపెనీలు కొత్త బైక్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అయితే వీటి ధరలు సుమారు లక్షన్నర నుండి మొదలవనున్నాయి.
ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ కంపెనీ కేటిఎం (KTM) కొత్త జనరేషన్ 2022 ఆర్సి 390ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఢిల్లీలో కొత్త కేటిఎం ఆర్సి 390 బైక్ను రూ. 3,13,992 ఎక్స్-షోరూమ్ ధరతో ప్రవేశపెట్టారు.
కేటిఎం 390 అడ్వెంచర్ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కారణంగా స్ట్రీట్ అండ్ ఆఫ్-రోడ్ మోడ్లతో వస్తుంది. బైక్ అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా బైక్ పడిపోయినా, ఆఫ్-రోడ్ మోడ్ యాక్టివ్గా ఉంటుంది.
2020 KTM 390 అడ్వెంచర్ కేటిఎం బ్రాండ్ యొక్క చాలా ముఖ్యమైన ఉత్పత్తి. ఇది భారతదేశంలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎగుమతి చేయబడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని భారత్లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అంచనాలు.