ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి
అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ సడెన్ ఎయిర్స్ట్రైక్స్ కు దిగింది... దీంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడులపై అమెరికా కూడా స్పందించింది.
గాజాలో ఆకలి సంక్షోభంపై డబ్ల్యూహెచ్వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ఆహారాన్ని ఆయుధంగా మార్చొద్దని సూచించింది.
ఇజ్రాయెల్ గాజాపై దాడులు మళ్లీ ఉధృతం చేయడంతో, హమాస్ గాజా పాలన నుంచి తప్పుకోవాలని నెతన్యాహు డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ హారోప్ డ్రోన్: ఇండియా ఇజ్రాయెల్ హారోప్ డ్రోన్ తో లాహోర్ లో చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనమైంది, చైనాకు కూడా దెబ్బ తగిలింది.
ఇజ్రాయెల్, పాలస్తినా యుద్దంలో మరో హృదయవిధారక సంఘటన చోటుచేసుకుంది. పాలస్తినా శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
Israel-Iran War: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్కు సంబంధించిన కార్గో షిప్లో ఉన్న 17 మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. బంధిత భారతీయుల్లో ఉన్న ఏకైక మహిళ గురువారం విడుదలైంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.