రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. కోహ్లీ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎంపికచేసింది బిసిసిఐ.
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇవాళ విశాఖపట్టణంలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.
India vs England, 2nd Test: విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరగబోయే రెండో టెస్టులో పరుగుల వరద పారే అవకాశముంది. ఇప్పటివరకు భారత్ ఈ డ్రౌండ్ లో ఆడిన అన్ని టెస్టుల్లో విజయం సాధించింది.
ఇప్పటికే తొలి టెస్టులో ఓటమిపాలైన భారత జట్టు నుండి ఇద్దరు దూరమయ్యారు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాలతో రెండో టెస్టులో ఆడబోరని బీసీసీఐ ప్రకటించింది.
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభమైంది.