హిండెన్బర్గ్ సంస్థ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్ కార్ల్ ఇకాన్ను లక్ష్యంగా చేసుకుంది. ఇంతకుముందు, అదానీ గ్రూప్కు చెందిన గౌతమ్ అదానీ, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సామ్రాజ్యాలపై దండెత్తిన హిండెన్ బర్గ్ , ఇప్పుడు కార్ల్ ఇకాన్ సామ్రాజ్యంలో భూకంపం పుట్టించింది.