పంజాబ్, హర్యానాల సరిహద్దులోని శంభు ఏరియాలో ఓ రైతు ఆందోళనకారుడికి గుండె పోటు వచ్చింది. తీవ్రమైన గుండె పోటు రావడంతో తెల్లవారుజామునే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, ఉదయం 6 గంటల ప్రాంతంలో ట్రీట్మెంట్ పొందుతున్నా.. పరిస్థితులు విషమించి 63 ఏళ్ల జ్ఞాన్ సింగ్ మరణించాడు.