మేఘాలయలో మిస్సింగ్ అయిన జంట కేసులో భర్త హత్యకు భార్యే సుపారీ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.ఇప్పటి వరకు ఈ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
కేవలం 500 రూపాయల కోసం భార్యాభర్తల మద్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాాలను బలితీసుకుంది.
Boxing Day Test: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ సందర్భంగా ఒక యువజంట స్టేడియంలో రొమాన్స్ చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోయిన్, బాలీవుడ్ నటి అమృత రావు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చగా మారుతోంది. తన భర్తతో తనకు జరిగిన ఘర్షణలను నెటిజన్లకు తెలిపిందీ హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
రాత్రి కన్నా కూడా.. ఉదయం పూట శృంగారం దంపతులను మరింత దగ్గర చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ మాత్రమే చేయాలని లేదు.. రొమాన్స్ కూడా అద్భుతంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇవికాక ఏం చేస్తే.. దంపతులు మరింత దగ్గరౌతారో.. నిపుణులు సూచిస్తున్నారు.