Chhattisgarh:ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా సిపత్ పట్టణంలో దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి, దారుణంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది, నిందితుడు మహావీర్ను దుర్భాషలాడడం, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు.