విజయవాడలోని ప్రముఖ జువెల్లరీ షాప్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. జలపాతం సందర్శనకు వెళ్లిన 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.
నిర్మల్ వైఎస్సార్ కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం 8 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు
మాధురి, అనంత నరేష్ లు భార్యాభర్తలు. కాగా, కొంత కాలంగా వీరి ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది.
విశాఖపట్నంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొనడంతో ఎనిమిది మంది చిన్నారులు గాయపడ్డారు.
సీపీ కార్యాలయంలో ఉండగానే సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబునాయడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రగతి రథం పేరుతో ఓ బస్సును వినియోగిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఈ బస్సులోనే ప్రయాణిస్తున్నారు.
పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కారుకు హైకోర్టులో షాక్ తగిలింది.