ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి మళ్ళీ గెలిచే అవకాశాలు తేల్చింది. చివరకు కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ ప్రజలు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు.
ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని ఈ సర్వే ఫలితాలు సూచించాయి.