Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగ సభకు ఏపీ హైకోర్ట్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సభను వ్యతిరేకించడంతో రైతులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. నేడు హైకోర్టు రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టి.. పైనల్ గా రైతుల అభిప్రాయాలతో ఏకీభవిస్తో.. సభకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభకు అనుమతినిచ్చింది కోర్ట్.