Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్

కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

ZP chairmen, elected unanimously meet KTR
Author
Hyderabad, First Published Jun 9, 2019, 7:04 PM IST

హైదరాబాద్: ఏకగ్రీవంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ గా ఎన్నికైన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.

కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జెడ్పి ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పి చైర్ పర్సన్ శరత్ చంద్రా రెడ్డి కూడా కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios