Asianet News TeluguAsianet News Telugu

దారుణం : వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పింటించి దహనం..

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిరిసేటి సంతోష్ (3) అనే వ్యక్తిని... గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. 

unknown persons petrol attack on man in karimnagar
Author
Hyderabad, First Published Sep 13, 2021, 11:00 AM IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిరిసేటి సంతోష్ (3) అనే వ్యక్తిని... గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. కాగా, అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాసాగర్-పాలయ్యపల్లి గ్రామాల మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios