Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేరసుకుంది

two killed in road accident
Author
Hyderabad, First Published May 4, 2019, 7:28 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ రాజు, క్లీనర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios