Asianet News TeluguAsianet News Telugu

లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

three killed in a road accident at medak
Author
Hyderabad, First Published Mar 16, 2020, 7:23 AM IST

ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్ లో గంభీరావుపేటకు వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios