Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ మోజు.. ముగ్గురు బాలికల ప్రాణాలను తీసింది

నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. 

three girls die after falling into reservoir while clicking selfie in nizamabad ksp
Author
Nizamabad, First Published Nov 15, 2020, 7:31 PM IST

నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. వీరి మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సెల్ఫీ మోజే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదకర స్థలంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ముగ్గురూ నీట మునిగారు. మృతులను జుబేరా (16), మీరాజ్ (14), మషేరా (12)గా నిర్ధారించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios