తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అందరికంటే ముందస్తుగానే అభ్యర్థులను కూడా ప్రకటించారు.   మొత్తంగా 105 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థుల్లో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో మరోసారి వారికే టికెట్లు ఖరారు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అందరికంటే ముందస్తుగానే అభ్యర్థులను కూడా ప్రకటించారు. మొత్తంగా 105 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థుల్లో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో మరోసారి వారికే టికెట్లు ఖరారు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇలా పార్టీ మారి టీఆర్ఎస్ టికెట్ పొందిన ఎమ్మెల్యేలు వీరే...

అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు 

ఇల్లందు-కనకయ్య

 ఖమ్మం-పువ్వాడ అజయ్ కుమార్

వైరా-బానోతు మదన్‌లాల్

డోర్నకల్- రెడ్యానాయక్

పరకాల-చల్లా ధర్మారెడ్డి

పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు

మిర్యాలగూడ-ఎన్.భాస్కరరావు

దేవరకొండ-రవీంద్రకుమార్

సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కోనప్ప

నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి

ఇబ్రహింపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి

శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ

చేవెళ్ల- కాలె యాదయ్య

కుత్బుల్లాపూర్‌- వివేకానంద

కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు

 సనత్‌ నగర్‌- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌- సాయన్న

జూబ్లీహిల్స్‌- మాగంటి గోపినాథ్‌

రాజేంద్రనగర్‌- ప్రకాష్‌ గౌడ్‌