Asianet News TeluguAsianet News Telugu

స్వరూపానందను కలిసిన మంత్రి మల్లారెడ్డి

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 

telangana minister malla reddy meets swaroopananda in rishikesh
Author
Rishikesh, First Published Jul 14, 2019, 5:25 PM IST

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాల్సిందిగా మల్లారెడ్డి స్వామిజీని ఆహ్వానించారు.

స్వరూపానందను కలిసిన వారిలో నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , రాఘవేందర్ రావు , రంగారావు , డాక్టర్. ఓం ప్రకాష్ ,ఎలక్షన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios