కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విసయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. భూసేకరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను నిర్వహించింది.ఈ విచారణలో స్టే ఇచ్చింది.
హైదరాబాద్: Kaleshwaram Project ప్రాజెక్ట్ భూసేకరణపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం నాడు ఆదేశించింది.
Add Asianetnews Telugu as a Preferred Source

కాళేశ్వరం భూసేకరణపై దాఖలైన పిటిసన్లపై బుధవారం నాడు Supreme Court విచారణ నిర్వహించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాళేశ్వరం భూసేకరణ విషయమై యథాతథస్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం Counter దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
