Asianet News TeluguAsianet News Telugu

బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి...

తెలంగాణలోని యాదాద్రిలో బస్సు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. 

RTC bus overturns, two killed, telangana - bsb
Author
First Published Sep 20, 2023, 1:47 PM IST

యాదాద్రి : ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రూరు నుంచి ఉప్పల్ వెల్తుండగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios