Asianet News TeluguAsianet News Telugu

తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి .. ఇల్లు ఊడ్చేసిన దొంగలు, బంగారం, రూ.25 లక్షల అపహరణ

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

robbery in sr nagar in hyderabad
Author
Hyderabad, First Published Jan 13, 2022, 8:37 PM IST

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios