హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం: నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల వయస్సు గల శ్రీహాన్స్ మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల వయస్సు గల శ్రీహాన్స్ మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
హైదరాబాదులోని నల్లకుంటలో మారుతీ వ్యాన్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. డివైడర్ ను ఢీకొట్టిన వ్యాన్ బోల్తా పడింది.