ఇకపై వాహనాల నెంబర్ల ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ పోలీసులు.  అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇకపై వాహనాల నెంబర్ల ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ పోలీసులు. వాహనాల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సెక్షన్ 420 కింద వాహనదారులపై కేసు పెడతామని హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred