Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో రసమయి బాలకిషన్ పై  రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

Police Files Case Against Manakondur MLA Rasamayi Balakishan
Author
Karimnagar, First Published Aug 9, 2022, 12:55 PM IST

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో సిద్దిపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు  రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదైందని ఈ కథనం తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios