వాషింగ్టన్ డీసీ లో ఘనంగా దీపావళి సంబరాలు (వీడియో)
- వాషింగ్టన్ డిసి లో బిజేపి ఆద్వర్యంలో దీపాదళి సంబరాలు
- పాల్గొన్న బీజేపి నేత రాం మాధవ్
అమెరికా వాషింగ్టన్ డీసీ లో ఓవర్శిస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యం లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికా బిజేపి కార్యకర్తల మద్యలో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇండియాలో బీజేపి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్,మధు బెల్లం, లక్ష్మినారాయణ పేరి,జగదీష్ బోనుగులా , గోపాలరెడ్డి పిన్నమరెడ్డి, శ్రీనివాస్ రేవుల , అల్లు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.