హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నారాయణగూడ మెట్రో స్టేషన్‌ కింద హత్య జరిగింది. దీనిని గమనించి ప్రయాణికులు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నారాయణగూడ మెట్రో స్టేషన్‌ కింద హత్య జరిగింది. దీనిని గమనించి ప్రయాణికులు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వాగ్వాదం.. ఘర్షణకు దారి తీసి అందులో ఓ వ్యక్తి , మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.