Asianet News TeluguAsianet News Telugu

ఇండిపెండెన్స్ డే: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అసద్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. గురువారం నాడు ఆయన పాతబస్తీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

mp asaduddin owasi hosted national flag in hyderabad
Author
Hyderabad, First Published Aug 15, 2019, 12:18 PM IST

స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.  గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో అసద్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.

mp asaduddin owasi hosted national flag in hyderabad

గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

mp asaduddin owasi hosted national flag in hyderabad

జాతీయ పతాకావిష్కరణ  కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios