Asianet News TeluguAsianet News Telugu

బసవ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

బసవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు.

minister srinivas goud participated in basava jayanti celebrations
Author
Hyderabad, First Published May 7, 2019, 10:37 AM IST

బసవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ. పాటిల్, రాష్ట్ర సంగీత, నాటక రంగ అకాడమీ చైర్మన్ శివ కుమార్, వీర శైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios