Asianet News TeluguAsianet News Telugu

ఆ ప్రాజెక్ట్‌లపై ఏపీ ఫిర్యాదు: తెలంగాణ సర్కార్‌కి కృష్ణా బోర్డు లేఖ

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుతో ఈ లేఖ రాసినట్లు తెలిపింది. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది

krishna river management board letter to ts govt ksp
Author
Hyderabad, First Published Jan 12, 2021, 9:20 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుతో ఈ లేఖ రాసినట్లు తెలిపింది. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది.

మొత్తం 8 ప్రాజెక్ట్‌లపై అభ్యంతరాలు లేవనెత్తింది ఏపీ. ఇక తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో 5 కొత్త ప్రాజెక్ట్‌లు, కడుతున్న 3 ప్రాజెక్ట్‌ల పేర్లను కేఆర్ఎంబీ ప్రస్తావించింది.

ప్రాజెక్ట్‌లకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్‌లను అందించాలని కేఆర్ఎంబీ తెలంగాణ సర్కార్‌ను కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios