Asianet News TeluguAsianet News Telugu

బ్రిజేష్ ట్రిబ్యునల్ తో తెలంగాణకు అన్యాయం:కేసీఆర్

 కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కృష్ణా నదీజలాల వివాదాన్ని వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ కు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

KCR demands to solve water dispute
Author
New Delhi, First Published Aug 27, 2018, 7:06 PM IST

ఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కృష్ణా నదీజలాల వివాదాన్ని వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ కు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం  కృష్ణా బేసిన్ లో  నదీ జలాల పున:పంపిణీ జరగాలని కోరారు. 

బ్రిజేష్ ట్రిబ్యూనల్ తో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. అటు గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టు కొత్తది కాదన్న సీఎం దీనిపై కేంద్ర జల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.నదీ జలాల వివాదాలను సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios