Asianet News TeluguAsianet News Telugu

పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.

high tension in bhadradri kothagudem district over forest land issue
Author
Bhadrachalam, First Published Aug 16, 2022, 6:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహిళలపై మగ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios