Asianet News TeluguAsianet News Telugu

కేసినో కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. 

ed officials questioning trs mla manchireddy kishan reddy in casino case
Author
First Published Sep 27, 2022, 2:21 PM IST

ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసినో కేసులో మంచిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విదేశాలకు వెళ్లి కేసినో ఆడారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంచిరెడ్డికి నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మంచిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది వ


 

Follow Us:
Download App:
  • android
  • ios