Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ఓయూ నేత రాజారామ్ యాదవ్ (వీడియో)

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. 

Congress leader rajaram yadav joins TRS
Author
Hyderabad, First Published Dec 4, 2018, 9:41 AM IST

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యాచరణ సమితిలో రాజారామ్ క్రియాశీలకంగా పనిచేశారు.  

"

Follow Us:
Download App:
  • android
  • ios