Chandrababu: రైతుల కోసం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు భేటీ
Jun 15 2025, 06:21 PM ISTCM Chandrababu meets Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ సుంకాలు, ఆక్వా ఎగుమతులపై కీలక నిర్ణయాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.