Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..?

చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు.

Paksitan prime minister imran khan likely attend to india vs pakistan match in asia cup
Author
Dubai - United Arab Emirates, First Published Sep 19, 2018, 12:58 PM IST

చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్‌ను మిస్సవ్వకూడదని చాలామంది దుబాయ్ కూడా వెళ్లారు.

కాగా.. ఇవాళ జరిగే ఈ మ్యాచ్‌ను తిలకించడానికి విశిష్ట అతిథి రాబోతున్నారు.. ఆయన ఎవరో కాదు.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ఇమ్రాన్.. దుబాయ్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరవుతారని పాక్ విదేశాంగ శాఖ వర్గాలు అంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios