Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

road accident in tamilnadu
Author
Tiruchirappalli, First Published Sep 30, 2018, 10:47 AM IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios