రాజస్థాన్: ఇండో పాక్ బోర్డర్లో కుప్పకూలిన మిగ్ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్ఫోర్స్
రాజస్థాన్లో (rajasthan) మిగ్ 21 ఫైటర్ జెట్ (mig 21 fighter jet) కుప్పకూలింది. శుక్రవారం జైసల్మీర్లోని (jaisalmer) ఇండో - పాక్ బోర్డర్లో ఈ ఘటన జరగింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి (indian air force) దిగింది.
ఇటీవల తమిళనాడులోని (tamilnadu) నీలగిరి కొండల్లో హెలికాఫ్టర్ (bipin rawat helicopter crash ) కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారతదేశం ఇంకా మరిచిపోకముందే .. రాజస్థాన్లో (rajasthan) మిగ్ 21 ఫైటర్ జెట్ (mig 21 fighter jet) కుప్పకూలింది. శుక్రవారం జైసల్మీర్లోని (jaisalmer) ఇండో - పాక్ బోర్డర్లో ఈ ఘటన జరగింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి (indian air force) దిగింది. అటు స్థానిక అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు కూడా ఘటనాస్థలికి బయల్దేరారు. విమానంలో ఎంతమంది వున్నారు... ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.