Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

బాధితులు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా నహ్-58లో ఈ ఘటన జరిగింది.

Car collided with truck, six killed in a road accident, Uttar Pradesh - bsb
Author
First Published Nov 14, 2023, 10:14 AM IST

ఉత్తరప్రదేశ్ : మంగళవారం ఉదయం యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఢీకొని కారులో ఉన్న 6గురు మృతి చెందారు. జాతీయ రహదారి-58పై వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios